సక్రమంగా రుణాలు అందిస్తే ఆత్మహత్యలు నిరోధించవచ్చు: రోశయ్య

బ్యాంకులే సూక్ష్మ రుణాలు ఆగడాలకు కారణమని రోశయ్య వ్యాఖ్యానించారు. బాధితులకు అండగా ఉండాలని కలెక్టర్లకు సూచించారు. లబ్ధిదారులు అందరూ రుణాలు పొందేవిదంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు 30 శాతం రుణాలు మాత్రమే లబ్దిదారులు తీసుకున్నారని మిగతా రుణాలు కూడా సాథ్యమైనంత త్వరగా ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కరీంనగర్ లోని సిరిసిల్ల తరహా ప్యాకేజీని మిగిలిన అన్ని ప్రాంతాల్లో అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, అందరికీ రుణాలు సక్రమంగా అందితే ఆత్మహత్యలు నిరోధించవచ్చునని ఆయన కలెక్టర్లకు, ఎస్పీలకు సూచించారు.
More From
-
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
CSK vs RCB: ఓటమికి కారణమెవరంటే ? నిజాయితీగా చెప్పేసిన రుతురాజ్..! -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
పొంచి ఉన్న తుఫాన్ ముప్పు, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
నరసాపురం To అరుణాచలం, బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరే వేళ ఊహించని ట్విస్ట్..!! -
షాకిచ్చిన నటాషా.. హార్దిక్ లైఫ్లో ఊహించని ట్విస్ట్! -
గంటన్నారలో అమరావతి టు హైదరాబాద్, కేంద్రం కీలక నిర్ణయం..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
36 రోజులపాటు ఇంటర్నెట్ బంద్.. సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications