కామన్ వెల్త్ లాస్ట్ మినిట్ ఘనతంతా కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిదే

ఈ సమావేశం తర్వాత ఏర్పాట్ల విషయంలో ఏ లోపాలున్నా, కామన్వెల్త్ క్రీడల సమాఖ్య అధ్యక్షుడు మైకేల్ ఫెన్నన్ నేరుగా జైపాల్ రెడ్డిని కానీ చంద్రశేఖర్ను కానీ కలుసుకోవాలని నిర్ణయించారు. ప్రధాన నిర్ణయాల్లో కల్మాడీ ఎవర్నీ సంప్రదించలేదని తేలడంతో అప్పటి నుంచీ కామన్వెల్త్ క్రీడలకు సంబంధించి ప్రధాన నిర్ణయాలను జైపాల్ భుజస్కంధాలపై పెట్టాలని నిర్ణయించారు. దీనితో జైపాల్ రెడ్డి ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, లెఫ్టినెంట్ గవర్నర్ తేజేందర్ ఖన్నా, హోంమంత్రి చిదంబరం, విదేశాంగ మంత్రి ఎస్.ఎం. కృష్ణ, క్రీడల మంత్రి గిల్లతో ఎప్పటికప్పుడు సమావేశాలు జరిపి యుద్ధ ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి.
కాగా ఢిల్లీ ప్రభుత్వ తప్పిదం వల్లనే క్రీడల నిర్వహణకు వారం రోజుల ముందు ఒక వంతెన కూలిందని, అదొక్కటే తమకు మచ్చగా మిగిలిందని షీలా దీక్షిత్ అంగీకరించారు. ఆ తర్వాత జైపాల్ రెడ్డి ప్రధానితో మాట్లాడి సైన్యాన్ని దించడం ద్వారా వంతెనను ఆరు రోజుల్లో నిర్మించే ఏర్పాట్లను పర్యవేక్షించారు. క్రీడలు జరిగిన పది రోజులూ జైపాల్ రెడ్డి ఢిల్లీలోనే ఉండి ఎప్పటికప్పుడు ఏర్పాట్లను సమీక్షించడం గమనార్హం.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications