వైయస్ జగన్ ఓదార్పు యాత్రను ప్రశ్నించిన శంకర రావు

కాంగ్రెసు తెలంగాణ నాయకులు నిర్వహించిన మహబూబ్ నగర్ లో తెలంగాణ త్యాగధనుల సభలో వైయస్ ఫొటో పెట్టలేదని తప్పు పడుతూ కొంత మంది గొడవకు దిగిన విషయం తెలిసిందే. గొడవ చేసినవారిపై కాంగ్రెసు నేతలు వి. హనుమంతరావు, కె. కేశవరావు అప్పుడే తీవ్రంగా మండిపడ్డారు. తాజాగా తెలంగాణకు చెందిన పలువురు నాయకులు ఆ గొడవపై వైయస్ రాజశేఖర రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications