ఇండోనేషియా సునామీ, లావాలకు 137 మంది బలి

సునామీ ఎగిసిపడిన 24 గంటల లోపే జావాలోని మెరపి పర్వతం లావాను ఎగజిమ్మింది. దాంతో వేలాది భయంతో పారిపోయారు. ఈ ఘటనలో 25 మంది మరణించారు. మూడు సార్లు అగ్నిపర్వతం లావా ఎగజిమ్మిందని, దాంతో వేడి మబ్బులు కిందికి పాకాయని ప్రభుత్వ వోల్కానలిజిస్టు సురోనో చెప్పారు. నిరుడు సెప్టెంబర్ లో వచ్చిన 7.6 భూకంపానికి 1,100 మంది మరణించిన విషయం తెలిసిందే. సునామీకి పది గ్రామాలు తుడిచిపెట్టుకు పోయినట్లు అధికారులు చెప్పారు.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications