కొండా సురేఖ, మూలింటి మారెప్పలకు ఎఐసిసి షాక్

కొండా సురేఖ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని సమర్థిస్తూ ముఖ్యమంత్రి రోశయ్యపై, ప్రభుత్వం వివాదాస్పద వాఖ్యలు చేయటంతో పార్టీ అధిష్టానం ఆమెకు క్రమశిక్షణా చర్య కింద నోటీసులు పంపింది. అప్పటికే శిశు సంక్షేమ శాఖా మంత్రిగా ఉన్నసురేఖ నిత్యం విమర్శలు చేస్తుండటంతో రోశయ్య ప్రభుత్వం అమెను మంత్రి పదవి నుండి తొలగించారు. మారెప్ప సైతం పార్టీపైన విమర్శలు చేయటంతో అధిష్టానం ఆయనకు నోటీసులు పంపింది.












Click it and Unblock the Notifications