స్వరూపానంద కేసు: ఎన్టీవీ కీలక వ్యక్తుల అరెస్టుకు రంగం సిద్ధం?

ఎన్టీవికి చెందిన కీలక వ్యక్తులను అరెస్టు చేసేందుకు పెందుర్తి పోలీసులు హైదరాబాదు చేరుకున్నారు. వారు మంగళవారం రాత్రే హైదరాబాదు చేరుకున్నారు. స్వరూపానంద ఫిర్యాదులో పేర్కొన్న ఎన్టీవికి చెందిన రాజశేఖర్, నరేంద్రనాథ్ చౌదరి, శాస్త్రిలను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, వారు పోలీసుల కంట పడకుండా బెయిల్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
More From
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications