ఓటమి కప్పిపుచ్చుకోవడానికే ఐటి దాడులు: వెంకయ్యనాయుడు

కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులపై ఇన్ కమ్ టాక్సు డిపార్టుమెంటు చేస్తున్న దాడులు కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రేనని ఆరోపించారు. కర్ణాటకలో కాంగ్రెస్, జెడి(ఎస్)లు కలికి యెడ్యూరప్ప ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూశాయని, అయితే వారి ఆశలు నెరవేరక పోవటంతో కేంద్ర ప్రభుత్వం ఆ ఓటమిని జీర్ణించుకోలేకనే ఈ దాడులు చేయిస్తుందన్నారు. వారి ఓటమిని కప్పి పుచ్చుకొని భాజపా ప్రభుత్వంపై తప్పును తోయడానికే కేంద్రం ఇలాంటి పనులు చేస్తుందన్నారు.
More From
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications