ఓటమి కప్పిపుచ్చుకోవడానికే ఐటి దాడులు: వెంకయ్యనాయుడు

కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులపై ఇన్ కమ్ టాక్సు డిపార్టుమెంటు చేస్తున్న దాడులు కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రేనని ఆరోపించారు. కర్ణాటకలో కాంగ్రెస్, జెడి(ఎస్)లు కలికి యెడ్యూరప్ప ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూశాయని, అయితే వారి ఆశలు నెరవేరక పోవటంతో కేంద్ర ప్రభుత్వం ఆ ఓటమిని జీర్ణించుకోలేకనే ఈ దాడులు చేయిస్తుందన్నారు. వారి ఓటమిని కప్పి పుచ్చుకొని భాజపా ప్రభుత్వంపై తప్పును తోయడానికే కేంద్రం ఇలాంటి పనులు చేస్తుందన్నారు.
More From
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications