ఢిల్లీలో జరిగే ఎఐసిసి సదస్సుకు వైయస్ జగన్ డుమ్మా?

కాగా, నెల్లూరు జిల్లాలో జగన్ ఓదార్పు యాత్ర నవంబర్ 7వ తేదీ వరకు సాగుతుంది. ఓదార్పు యాత్రలో ఉన్నందున తాను ఎఐసిసి సదస్సుకు హాజరు కాలేకపోయానని అనిపించాలనేది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. నవంబర్ 7వ తేదీ తర్వాత పార్లమెంటు శీతాకాలం సమావేశాల్లో పాల్గొనడానికి ఆయన ఢిల్లీ వెళ్తారు. ఆ తర్వాత తదుపరి ఓదార్పు యాత్రను ఖరారు చేసుకుంటారు.












Click it and Unblock the Notifications