హైదరాబాద్ కేంద్ర పాలితమనే వార్తలు నిజం కాదు: దుగ్గల్

హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడంతో సహా తెలంగాణ సమస్యపై జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ కేంద్రానికి ఐదు పరిష్కార మార్గాలను సూచించనుందని 'ఎకనమిక్ టైమ్స్' పత్రికలో వార్త ప్రచురితమైంది. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ కేంద్రానికి ఐదు పరిష్కార మార్గాలు సూచిస్తుందని, ఏ నిర్ణయం తీసుకుంటే ఏం జరగవచ్చో లాభ నష్టాలను శాస్త్రీయంగా, హేతుబద్ధంగా వివరించనుందని ఈ పత్రిక వెల్లడించింది. అదేసమయంలో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ముందున్న ఆప్షన్స్ కేవలం ఆంధ్రప్రదేశ్ను సమైక్యంగా ఉంచడం లేదా హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడానికి, హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తూ తెలంగాణ, ఆంధ్రలకు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలనేది కమిటీ ముందున్న మూడో ఆప్షన్. హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం పరిధిని తెలంగాణ సరిహద్దులకూ విస్తరించాలనే సూచనలు ఉండటం విశేషమని ఎకనమిక్ టైమ్స్ వెల్లడించింది.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications