వైయస్ రాజశేఖర రెడ్డిని ప్రశంసించిన ముఖ్యమంత్రి రోశయ్య

రాహుల్ గాంధీ యువతలో మార్పు తెచ్చే నాయకుడని ఆయన అన్నారు. విద్యార్థులు రాజకీయాలపై అవగాహన పెంచుకోవాలని, అయితే ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. విద్యార్థులు చదువులపై శ్రద్ధ పెట్టాలని ఆయన అన్నారు. ఈ సదస్సులో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర రావు, పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సదస్సులో రాహుల్ గాంధీ పాల్గొంటారని భావించారు. అయితే, ఆయన హైదరాబాదు పర్యటన రద్దయింది.












Click it and Unblock the Notifications