కోనేరు హంపికి అవమానం: ఆసియా క్రీడల ఎంట్రీ తిరస్కరణ

ఏఐసీఎఫ్ ప్రకటించిన భారత బృందంలో ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్, హంపి పేర్లు లేని సంగతి తెలిసిందే. 2006లో దోహాలో జరిగిన ఈవెంట్లో హంపి రెండు స్వర్ణాలు కైవసం చేసుకుంది. చెస్ సమాఖ్య నిర్వాకం వల్లే ఈసారి పోటీల్లో పాల్గొనలేకపోతున్నానని చెప్పింది. ఈ విషయంపై కేంద్ర క్రీడల మంత్రి గిల్కు లేఖ రాసినా ఫలితంలేదని వాపోయింది. భారత్కు ప్రాతినిధ్యం వహించేందుకు తాను అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు గర్వంగా భావిస్తానని హంపి పేర్కొంది.'కోచింగ్ క్యాంప్నకు హాజరుకావాలని ఏఐసీఎఫ్ సూచించింది. ఆ సమయంలో గ్రాండ్ ప్రీ టోర్నీల్లో ఆడాల్సివున్నందున పాల్గొనలేకపోయా. అదే సాకుగా చూపి జట్టు నుంచి తప్పించారు. కోచింగ్ క్యాంప్నకు వెళ్లకుండానే భారత్ తరపున ఆడి పతకాలు సాధించిన సందర్భాలు అనేకం ఉన్నాయ'ని హంపి పెర్కొంది.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications