తెలంగాణవాదులు కాశ్మీరీ టెర్రరిస్టుల్లాంటివారు: ఆనం వివేకానందరెడ్డి

రాష్ట్రావతరణ దినోత్సవాలను నిర్వహించడం ఇష్టం లేనివారు ఇంట్లో కూర్చోవాలని, అడ్డుకోవడానికి ప్రయత్నించడం సరి కాదని ఆయన అన్నారు. రాష్టావతరణ ఉత్సవాలు ప్రభుత్వ కార్యక్రమమని ఆయన అన్నారు. కాశ్మీర్ లో స్వాతంత్ర్య దినోత్సవాలకు, గణతంత్ర దినోత్సాలకు ఆటంకం కలిగించాలని ప్రయత్నిస్తున్న కాశ్మీర్ ఉగ్రవాదుల మాదిరిగానే రాష్ట్రావతరణ దినోత్సవాలకు ఆటంకం కలిగించేవారు వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.
More From
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications