హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి ఇంటిపై ఓయు విద్యార్థుల దాడి, ఫర్నీచర్ ధ్వంసం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Marri Shasidhar Reddy
హైదరాబాద్: శాసన సభ్యుడు మర్రి శశిధర్ రెడ్డి ఇంటిపై ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు దాడి చేశారు. తార్నాకలోని ఆయన ఇంట్లో ఫర్నీచర్ ధ్వంసం చేశారు. విద్యార్థులు దాడి చేసిన సమయంలో శశిధర్ రెడ్డి ఇంట్లో లేరు. విద్యార్థులు మర్రి శశిధర్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థుల దాడి అనంతరం పోలీసులకు సమాచారం తెలిసింది. మొదట ఆందోళనకు మాత్రమే వెళ్లిన విద్యార్థులు తర్వాత దాడికి పూనుకున్నారు.

ఉస్మానియా విద్యార్థులు తమ ఉద్యమం తీవ్రతరం చేశారు. ఉత్సవాలలో పాల్గొన్నవారి ఇంటిపై దాడులు చేస్తామని వారు ముందే హెచ్చరించారు. అన్నట్టుగానే వారు తమ ఉద్యమాన్ని ఉద్రిక్తం చేశారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు ఉత్సవాలలో పాల్గొన్న తాము దాడి చేస్తామని విద్యార్థులు ముందుగానే హెచ్చరించినప్పటికీ కొందరు మంత్రులు, శాసనసభ్యులు వారి మాటలు భేఖాతరు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X