సిఎం కాన్వాయ్ ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన విద్యార్థులు, ఉద్రిక్తత

తెలంగాణ ప్రాంత మంత్రులపై విద్యార్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంత రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని వారు విమర్శించారు. ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్టేడియానికి భారీ భద్రత మధ్య చేరుకున్నారు. అక్కడ ప్రభుత్వ రాష్ట్రావతరణ దినోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆదిలాబాదులో రాష్ట్రావతరణ దినోత్సవాల్లో పాల్గొనడానికి వచ్చిన మంత్రి డికె అరుణకు కూడా నిరసన ఎదురైంది. ఆమె బస చేసిన ఆర్ అండ్ బి అతిథి గృహం ముందు తెలంగాణావాదులు ఆందోళనకు దిగారు.
More From
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications