సిఎం కాన్వాయ్ ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన విద్యార్థులు, ఉద్రిక్తత

తెలంగాణ ప్రాంత మంత్రులపై విద్యార్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంత రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని వారు విమర్శించారు. ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్టేడియానికి భారీ భద్రత మధ్య చేరుకున్నారు. అక్కడ ప్రభుత్వ రాష్ట్రావతరణ దినోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆదిలాబాదులో రాష్ట్రావతరణ దినోత్సవాల్లో పాల్గొనడానికి వచ్చిన మంత్రి డికె అరుణకు కూడా నిరసన ఎదురైంది. ఆమె బస చేసిన ఆర్ అండ్ బి అతిథి గృహం ముందు తెలంగాణావాదులు ఆందోళనకు దిగారు.
More From
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications