భావి రాజకీయ నేత వైయస్ జగనే: మేకపాటి రాజమోహన్ రెడ్డి
కమ్యూనిస్టు పార్టీ, భారతీయ జనతా పార్టీలు కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే 2009లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెట్టిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని నెల్లూరు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహనరెడ్డి అన్నారు. రాష్ట్రంలో, కాంగ్రెస్ లో వైఎస్ లేని కొరత స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. వైఎస్ వారసుడిగా జగన్ భావి నాయకుడయి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకు వెళతాడని ఆయన అభిప్రాయపడ్డారు.
Comments
వైఎస్ జగన్ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మేకపాటి రాజమోహన్ రెడ్డి ఓదార్పు నెల్లూరు ys jagan mekapati rajamohan reddy odarpu nellore
Story first published: Sunday, November 7, 2010, 14:00 [IST]