ప్రభుత్వ శాఖల అధిపతులకు ముఖ్యమంత్రి రోశయ్య క్లాస్

మంత్రులతో ఎందుకు సమన్వయం చేసుకోలేకపోతున్నారంటూ ఆయన అధికారులను అడిగారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో పాటు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి నుంచి కూడా ముఖ్యమంత్రి రోశయ్య తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్నారు. ప్రభుత్వం పని చేయడం లేదని, అధికారులతోనూ మంత్రులతోనూ రోశయ్య పని చేయించలేకపోతున్నారని వారు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోశయ్య అధికారులతో సమావేశమయ్యారు. ఇంతకు ముందు ఆయన మంత్రులకు క్లాస్ తీసుకున్నారు. మంత్రుల తీరుపై ఇటీవలి మంత్రివర్గ సమావేశంలో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
More From
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications