వైయస్ జగన్ వర్గం ధిక్కారమే: తనపై చర్యను ప్రశ్నించిన చెవిరెడ్డి

దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ఆశయాల సాధన కోసం వైయస్ జగన్ ఓదార్పు యాత్ర చేస్తున్నారని, అది పూర్తిగా వ్యక్తిగత యాత్ర అని ఆయన చెప్పారు. వైయస్ జగన్ మాత్రమే ప్రజల్లో ఉండగలిగే నాయకుడని ఆయన అభిప్రాయపడ్డారు. తానేమీ ద్రోహం చేయలేదని, పార్టీ తనపై కక్ష గట్టి చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు. నాయకత్వ చర్యలకు తామేమీ భయపడడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications