రాఖీ సావంత్ కొజ్జా అనండం వల్ల ఓ వ్యక్తి మృతి?

మృతుడు లక్ష్మణ్ ప్రసాద్ ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీలో గల ప్రేమ్ నగర్ పట్టణానికి చెందినవాడు. తన కుమారుడిని రాఖీ సావంత్ కొజ్జా అని వ్యాఖ్యానించిందని సావిత్రి అహిర్వాల్ ఆరోపించింది. రాఖీ సావంత్ వ్యాఖ్యలకు ఇరుగు పొరుగు వారు తన కుమారుడిని అపహాస్యం చేశారని ఆమె చెప్పింది. దాంతో డిప్రెషన్ లోకి వెళ్లి పోయి ఆహార పానీయాలు మానేశాడని, దాంతో మరణించాడని ఆమె అన్నది. అక్టోబర్ లో ప్రసాద్, అతని భార్య, కుటుంబ సభ్యులు రాఖీ కా ఇన్సాఫ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
More From
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications