మోత్కుపల్లి నర్సింహులు, సంకినేని వర్గాల మధ్య తన్నులాట

Telugudesam
నల్లగొండ: నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం సమావేశంలో తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు. పరస్పరం కొట్టుకున్నారు. కుర్చీలు విసురుకున్నారు. తెలుగుదేశం శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు, మాజీ శాసనసభ్యుడు సంకినేని వెంకటేశ్వరరావు వర్గాలు రెండుగా చీలిపోయి సమావేశంలో కొట్టుకున్నారు. కుర్చీలు విసురుకున్నారు. సంకినేని వర్గీయులు వేదికను కూల్చేశారు.

తెలుగుదేశం పార్టీ రెండు వర్గాల కార్యకర్తలను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. తమను శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు పట్టించుకోవడం లేదని సంకినేని వర్గీయులు చాలా కాలంగా గుర్రుగా ఉన్నారు. దీంతో సమావేశంలో శాసనసభ్యుడు మోత్కుపల్లిపై తీవ్ర ఘర్షణకు దిగారు. తుంగతుర్తి నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ కావడంతో ఆలేరు నియోజకవర్గం నుంచి ఈ నియోజకవర్గానికి మోత్కుపల్లి మారారు. ఈ సమావేశానికి తెలుగుదేశం శాసనసభ్యులు ఉమా మాధవరెడ్డి, చందర్ రావు కూడా హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+