హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాదులోని రాజేంద్రనగర్ లో ఇద్దరు వ్యక్తుల దారుణ హత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్‌: హైదరాబాదులోని రాజేంద్రనగర్‌ ఉప్పర్‌పల్లిలో ఇద్దరు వ్యక్తులు దారుణహత్యకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు వీరి కళ్లల్లో కారం చల్లి బండరాయితో మోది అతి కిరాతకంగా హతమార్చారు. మృతుల్లో ఒకరు కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీటర్‌గా నమోదైన బాలరాజుగా, మరో వ్యక్తిని అతడి బంధువైన కిషన్‌గా గుర్తించారు.

ఓ థియేటర్‌ సెల్లార్‌ తవ్వకం కాంట్రాక్టు పనుల్లో చోటు చేసుకున్న ఘర్షణలే ఈ హత్యలకు కారణం కావచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X