హైదరాబాద్లో తన అనుచర వర్గంతో వైఎస్ జగన్ భేటీ

అయితే వారి ఆలోచనలకు ఎదురు దెబ్బ తగిలింది. రోశయ్య స్థానంలో జగన్ కు బదులు జగన్ సామాజిక వర్గానికి, రాయలసీమకు, అందులో వైఎస్ ముఖ్య అనుచరుడైన కిరణ్ కుమార్ రెడ్డిని పీఠంపై కూర్చుండబెట్టడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు. జగన్ తో 14 మంది శాసనసభ్యులు భేటీ అయ్యారు. జగన్ బెంగుళూరులో ఉన్నన్ని రోజులు హైదరాబాద్లో రాజకీయ వాతావరణం వేడెక్కలేదు. అయితే ఆయన హైదరాబాదు రాగానే హైదరాబాద్ రాజకీయ వాతావరణం వేడెక్కింది.
కిరణ్ ను ముఖ్యమంత్రిగా అధిష్టానం కూర్చుండబెట్టడం జగన్ కు ఇష్టం లేదన్న విషయం సాక్షి పత్రికలో కథనాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆయన అనుచర వర్గం కూడా తమ అసంతృప్తిని బయట పెడుతుంది. జగన్ కు అధిష్టానం సముచిత న్యాయం చేయాల్సిందేనని పట్టుబడుతున్నాయి. గోనె ప్రకాశరావు కూడా జగన్ తో కలిసి మాట్లాడాడు. కాగా తమకు మంత్రి పదవులు వచ్చినా రాకున్న ఫరవాలేదని జగన్ వర్గం నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications