వ్యూహరచనలో వైయస్ జగన్ బిజీ: ఎమ్మెల్యేలతో సమావేశం

వైయస్ జగన్ సోమవారం ఉదయం తనకు అత్యంత సన్నిహితులైన శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులులతో సమావేశమయ్యారు. మంత్రి వర్గం కూర్పు లోగుట్టు బయటపడిన వెంటనే తిరుగుబాటు బావుటా ఎగురేయాలని వైయస్ జగన్ వర్గం అనుకుంటున్నట్లు సమాచారం. బుధవారం నుంచే వైయస్ జగన్ తిరుగుబాటు కార్యాచరణ ప్రారంభమవుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైయస్ జగన్ తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనడానికి ఆయన సోమవారం ఉదయం ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. దాన్ని రద్దు చేసుకుని ఆయన సాయంత్రం కడపకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. కాగా, వైయస్ జగన్ తల్లి, శాసనసభ్యురాలు వైయస్ విజయలక్ష్మి సోమవారం ఉదయం హైదరాబాదు చేరుకున్నారు.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications