వ్యూహరచనలో వైయస్ జగన్ బిజీ: ఎమ్మెల్యేలతో సమావేశం

వైయస్ జగన్ సోమవారం ఉదయం తనకు అత్యంత సన్నిహితులైన శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులులతో సమావేశమయ్యారు. మంత్రి వర్గం కూర్పు లోగుట్టు బయటపడిన వెంటనే తిరుగుబాటు బావుటా ఎగురేయాలని వైయస్ జగన్ వర్గం అనుకుంటున్నట్లు సమాచారం. బుధవారం నుంచే వైయస్ జగన్ తిరుగుబాటు కార్యాచరణ ప్రారంభమవుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైయస్ జగన్ తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనడానికి ఆయన సోమవారం ఉదయం ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. దాన్ని రద్దు చేసుకుని ఆయన సాయంత్రం కడపకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. కాగా, వైయస్ జగన్ తల్లి, శాసనసభ్యురాలు వైయస్ విజయలక్ష్మి సోమవారం ఉదయం హైదరాబాదు చేరుకున్నారు.
More From
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications