వైయస్ జగన్, విజయలక్ష్మి పదవులకు, పార్టీకి రాజీనామా

రాజీనామా చేయడానికే విజయలక్ష్మి హైదరాబాదు వచ్చినట్లు భావిస్తున్నారు. తాను రాజీనామా చేయడానికి దారి తీసిన పరిస్థితులపై జగన్ ఆ బహిరంగ లేఖ రాశారు. తమ కుటుంబంలో చిచ్చు పెట్టినందుకు కలత చెంది వారిద్దరు రాజీనామాస్త్రాలు సంధించారు. సొంత పార్టీ పెట్టేందుకే వైయస్ జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తనకు చెక్ పెట్టేందుకే చిరంజీవిని మంత్రివర్గంలో చేర్చుకుంటున్నారని కూడా ఆయన భావిస్తున్నారు. తనను ఈ రకంగా ఒంటరి చేయడానికి, తనను వేధించడానికి పూనుకుందని వైయస్ జగన్ మనస్తాపానికి గురైనట్లు భావిస్తున్నారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications