అసంతృప్తి టీ కప్పులో తుఫాను వంటిది: జెసి దివాకర్ రెడ్డి

మంత్రులు తమకు కేటాయించిన శాఖలపై రాద్దాంతం చేయటం తగదని మంత్రి శంకరరావు అన్నారు. తెలంగాణ మంత్రులకు తీవ్ర అన్యాయం జరిగిందని శాసనసభ్యుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి అన్నారు. తెలంగాణకు ప్రాధాన్యంలేని శాఖలను కేటాయించారన్నారు. ఉపముఖ్యమంత్రి పదవి విషయం తనకు తెలియదన్నారు. ఇస్తే మంచిదే అని అన్నారు. అయితే కేవలం తమ అసంతృప్తి మాత్రమే తెలియజేస్తున్నందున ఇది ప్రభుత్వానికి ఎలాంటి చేటు చేయదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుందన్నారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications