వరద తాకిడి ప్రాంతాల రైతులకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ భరోసా
కౌలు రైతులకు కూడా నష్టపరిహారం చెల్లిస్తామని ఆయన చెప్పారు. రాష్టంలో 467 మండలాలను వరద తాకిడికి ప్రాంతాలుగా గుర్తించామని, ఈ మండలాల్లోని బాధితులను ఆదుకుంటామని ఆయన చెప్పారు. వరద తాకిడి ప్రాంతాల్లో రైతుల రుణాలను రీషెడ్యూల్ చేసి కొత్తగా రుణాలు ఇవ్వాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. రబీకి ఇన్ పుట్స్ అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
Story first published: Thursday, December 9, 2010, 15:31 [IST]