జగన్ వర్గంలోచెరోదారి, సొంతప్రయోజనాలకోసమే సురేఖవ్యాఖ్యలు పిల్లి

Pilli subhash ChandraBose
హైదరాబాద్: సొంత ప్రయోజనాలకోసమే వరంగల్ జిల్లా శాసనసభ్యురాలు కొండా సురేఖ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ సలహాదారు కెవిపి రామచంద్రారావుపై ఆరోపణలు చేస్తున్నట్టుగా కనిపిస్తుందని మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్గానికి చెందిన మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోసు అన్నారు. కొండా సురేఖ తన లిమిట్సు దాటిందన్నారు. జగన్ కు ఒకరితో మాట్లాడించే దౌర్బాగ్యం లేదన్నారు.

ఎంతటి విషయాన్నయినా తానే మాట్లాడగల మనోస్థయిర్యం, గుండె నిబ్బరం కలిగిన వాడు వైఎస్ జగన్ అని ఆయన అన్నారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు జగన్ కు ఎలాంటి సంబంధం లేదని పిల్లి చెప్పారు. ఆమె అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని చెప్పారు. కొండా సురేఖచే జగన్ అలా మాట్లాడించారని పలువురు అంటున్నారని అది సరికాదన్నారు. జగన్ ఎప్పుడు తన చెప్పాలనుకున్న వ్యాఖ్యలను ఒకరితో చెప్పించరన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+