2జి స్పెక్ట్రం కుంభకోణంపై నిప్పులు చెరిగిన ఎల్ కె అద్వానీ

2జి కుంభకోణంపై జెపిసి వేయాల్సిందేనని అద్వానీ డిమాండ్ చేశారు. దీనిపై భారతీయ జనతా పార్టీ గానీ, ఎన్డీయే పార్టీలుగానీ వెనక్కి తగ్గేది లేదన్నారు. జేపిసి వేసేదాకా పోరాటం చేస్తామన్నారు. ఇప్పటి వరకు జరిగిన కుంభకోణాల్లోకెల్లా 2జి కుంభకోణం చాలా పెద్దదన్నారు. 2జి కుంభకోణంపై జెపిసికి పట్టుబడితే ప్రభుత్వం స్పందించటం లేదన్నారు. మరో మార్గం లేకే పార్లమెంటును స్తంభింప చేశామన్నారు.
పార్లమెంటు ప్రతిష్టంభనకు యూపిఏ ప్రభుత్వమే కారణమన్నారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో కూడా 2జి కుంభకోణంపై పార్లమెంటును స్తంభింప చేస్తామన్నారు. జేపిసికీ యూపిఏలోని కొన్ని పార్టీలు కూడా మద్దతు పలికాయన్నారు. పార్లమెంటులో కాంగ్రెసు ఒంటరి పక్షం అయ్యిందన్నారు. ప్రభుత్వం జెపిసినుండి మాత్రం తప్పించుకోలేదన్నారు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications