కేంద్ర ప్రభుత్వం అవినీతిపై దేశవ్యాప్త ఆందోళన: చంద్రబాబునాయుడు

జాతీయ నాయకులతో చర్చ అనంతరం బాబు మాట్లాడారు. 2 జి స్పెక్ట్రంపై ప్రభుత్వం జెపిసి వేయకుండా కాలాయాపన చేస్తుందని చంద్రబాబు అన్నారు. కాలాయాపన ఎందుకు చేస్తుందో ప్రధానమంత్రి మన్మోహన్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రం అవినీతిపై రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా కమ్యూనిస్టు పార్టీలతో కలిసి జాతీయస్థాయిలో ఉద్యమాన్ని చేపడతామన్నారు. పెట్రో ధర పెంపు సామాన్య ప్రజల నడ్డి విరిచినట్లేనన్నారు. పెట్రో ధరలు పెంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు.
భావసారుప్యంగల పార్టీలతో కలిసి కేంద్ర ప్రభుత్వం అవినీతిపై పోరాటం చేస్తామని ప్రకాశ్ కరత్ అన్నారు. 2జి కుంభకోణంపై జెపిసి వేయాల్సిందేనని ఆయన అన్నారు. జేపిసి వేయకపోవడానికి గల కారణాలు ప్రధాని చెప్పాలన్నారు. కేంద్రం పారిశ్రామికవేత్తల కొమ్ము కాస్తుందన్నారు. ప్రభుత్వంలో కూడా పారిశ్రామిక వేత్తలు ఉన్నారని ఆరోపించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications