దీక్ష విరమించడానికి చంద్రబాబు నిరాకరిస్తున్నారు: ఎర్రబెల్లి దయాకర రావు

ప్రభుత్వం రైతు సమస్యలను పట్టించుకోవటం లేదని, వారిపట్ల నిర్లక్ష్యాన్ని వ్యవహరిస్తోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, శాసనసభ్యుడు మోత్కుపల్లి నరసింహులు ధ్వజమెత్తారు. రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న చంద్రబాబుకు ఏమైనా అయితే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన సాయం రైతులకు సరిపోతే ఆత్మహత్యలు ఎందుకు కొనసాగుతాయన్నారు.












Click it and Unblock the Notifications