జగన్ నీతి, నిజాయితీలకు కట్టుబడాలి, భూమాపై చర్యలు!: పీఆర్పీ

Ganta Srinivasa Rao
విశాఖపట్నం: నిత్యం నీతి, నిజాయితీలు అంటూ వ్యాఖ్యానిస్తున్న మాజీ పార్లమెంటు సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు వాటికి కట్టుబడి ఉండాలని ప్రజారాజ్యాం పార్టీ శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు బుధవారం డిమాండ్ చేశారు. ఇతర పార్టీలలో పదవులు అనుభవిస్తూ మరొకరికి మద్దతు ఇవ్వడం శోచనీయమని ఆయన అన్నారు.

భూమా దంపతులు ప్రజారాజ్యం పార్టీలో పదవులు అనుభవిస్తూ జగన్ కు మద్దతు పలకడంపై ఆయన ధ్వజమెత్తారు. ఇక్కడ పదవులు అనుభవిస్తూ అక్కడ మద్దతా అని ప్రశ్నించారు. ఇతర పార్టీ నేతలను ఆహ్వానించేటప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేయాలని చెప్పాల్సిన అవసరం జగన్ కు ఉందన్నారు. భూమా దంపతులపై పార్టీ క్రమశిక్షణా సంఘం చర్యలు తీసుకుంటుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+