చంద్రబాబు దీక్షపై ప్రధానిని కలిసిన తెలుగుదేశం, వామపక్ష నేతలు

ఆంధ్రప్రదేశ్ లో రైతుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని సిపిఐ నేత ఎబి బర్దన్ అన్నారు. ఎన్ని ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నది ముఖ్యం కాదని, నష్టపరిహారం ఎంత ఇస్తారన్నదే ముఖ్యమని ఆయన అన్నారు. రైతుల సమస్య రాజకీయపరమైన అంశం కాదని బృందా కారత్ అన్నారు. గతంలో రాష్ట్ర రైతులకు వేయి కోట్ల రూపాయలు ఇస్తామని ప్రకటించి కేంద్రం 520 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చిందని తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు అన్నారు.
More From
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications