వైయస్ వివేకానంద రెడ్డి, వైయస్ జగన్ మధ్య సయోధ్య?

తాను కాంగ్రెసు వెంటే ఉంటానని, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా తనకు అప్పగించిన బాధ్యతలు నిర్వహిస్తానని అంటూ వచ్చిన వైయస్ వివేకానంద రెడ్డి వైయస్ జగన్ విషయంలో మెతకపడినట్లు భావిస్తున్నారు. అయితే, ఈ సయోధ్య కుటుంబపరంగానే కొనసాగుతుందా, రాజకీయంగా కూడా కొనసాగుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే, కుటుంబపరంగా తాను వైయస్ జగన్ తో కలిసి ఉంటానని వైయస్ వివేకానంద రెడ్డి గతంలో చెప్పారు. అయితే, ప్రస్తుతం కుదిరిన సయోధ్య కడప పార్లమెంటు నియోజకవర్గానికి, పులివెందుల శాసససభా నియోజకవర్గానికి ఉప ఎన్నికలనాటికి రాజకీయంగా కూడా బలపడుతుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications