వైయస్ జగన్ నోట ఎన్టీఆర్ మాట: చంద్రబాబుపై ధ్వజం

చేనేత కార్మికులు నిరాహార దీక్ష చేస్తుంటే తమకు తెలియదని ప్రభుత్వం అంటోందని, ప్రభుత్వం నిద్రపోతోందా అని అడుగుతున్నానని ఆయన అన్నారు. చేనేత కార్మికుల ఆకలి కేకలు వినాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు, చేనేత కార్మికుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలేసి నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. చేనేత కార్మికులు ఆకలి కేకలతో అలమటిస్తుంటే ప్రభుత్వం కళ్లు తెరవడం లేదని ఆయన అన్నారు. చేనేత కార్మికుల కోసం వైయస్సార్ ప్రకటించిన ప్యాకేజీ ఏమైందని ఆయన అడిగారు. చేనేత కార్మికుల కోసం పావలా వడ్డీకే లక్ష రూపాయల రుణం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. నూలు ధరలు పెరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.
More From
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications