వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే ఎంవి రమణారెడ్డి

విశాఖలో జగన్ చేపడుతున్న ఓదార్పు యాత్ర ఇంతకుముందు ఓదార్పు యాత్రలు విజయవంతమయినట్టే విజయవంతమవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే సంవత్సరం జవనరి 2వ తేది నుండి జగన్ ఓదార్పు యాత్ర విశాఖలో ప్రారంభమవుతుంది.కాగా కృష్ణా జిల్లాకు చెందిన మాజీ శాసనసభ్యుడు ఎంవి రమణారెడ్డి భూమా దంపతుల ఆధ్వర్యంలో జగన్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు.
More From
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications