వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే ఎంవి రమణారెడ్డి

విశాఖలో జగన్ చేపడుతున్న ఓదార్పు యాత్ర ఇంతకుముందు ఓదార్పు యాత్రలు విజయవంతమయినట్టే విజయవంతమవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే సంవత్సరం జవనరి 2వ తేది నుండి జగన్ ఓదార్పు యాత్ర విశాఖలో ప్రారంభమవుతుంది.కాగా కృష్ణా జిల్లాకు చెందిన మాజీ శాసనసభ్యుడు ఎంవి రమణారెడ్డి భూమా దంపతుల ఆధ్వర్యంలో జగన్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు.
More From
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications