వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే ఎంవి రమణారెడ్డి

విశాఖలో జగన్ చేపడుతున్న ఓదార్పు యాత్ర ఇంతకుముందు ఓదార్పు యాత్రలు విజయవంతమయినట్టే విజయవంతమవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే సంవత్సరం జవనరి 2వ తేది నుండి జగన్ ఓదార్పు యాత్ర విశాఖలో ప్రారంభమవుతుంది.కాగా కృష్ణా జిల్లాకు చెందిన మాజీ శాసనసభ్యుడు ఎంవి రమణారెడ్డి భూమా దంపతుల ఆధ్వర్యంలో జగన్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు.












Click it and Unblock the Notifications