దీక్ష విరమించండి: కాంగ్రెసు ఎంపీలకు తెలంగాణ మంత్రుల వినతి

మిగతా కేసులను సత్వరమే పరిష్కరిస్తామని వారు చెప్పారు. తెలంగాణ సాధించే వరకు పోరాటం సాగిస్తామని, తామంతా ఒకే మాట మీద ఉంటామని మంత్రి బసవరాజు సారయ్య చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్టీ అధిష్టానాన్ని ఒప్పిస్తామని, అలా ఒప్పించాలని బాధ్యత అందరి మీదా ఉందని ఆయన చెప్పారు.
కాగా, హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి పార్లమెంటు సభ్యుడు కె. కేశవరావుకు ఫోన్ చేసి దీక్ష విరమించాలని కోరారు. 135 కేసులు ఎత్తివేస్తున్నామని ఆమె చెప్పారు. అయితే, మొత్తం కేసులు ఎత్తేసేవరకు దీక్ష విరమించేది లేదని కేశవ రావు హోం మంత్రితో చెప్పారు.
More From
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications