హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండడమే ఉత్తమం: జయేంద్ర సరస్వతి

ఆయోధ్యలో రామాలయ నిర్మాణం త్వరలో పూర్తవుతుందని అన్నారు. రాజకీయాల కారణంగానే ఎప్పడో పూర్తి కావాల్సిన రామాలయ నిర్మాణం ఆగిపోయిందన్నారు. అయితే రామాలయ నిర్మాణం దేశంలో మెజార్టీ ప్రజల ఆకాంక్ష అన్నారు. 2జి స్పెక్ట్రం కుంభకోణంలో మాజీ మంత్రి కేవలం ఒక్క రాజానే అక్రమాలకు పాల్పడలేదన్నారు. ఈ కుంభకోణంలో చాలామంది హస్తం ఉందన్నారు. రాజా ఒక్కడే అవినీతికి పాల్పడారనే అభిప్రాయం సరికాదన్నారు. ఆయనతో పాటు చాలామంది డబ్బులు తిన్నారన్నారు. దేశంలో అవినీతి పెరిగి పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. లంచం లేదనిదే ఏ పని జరగడం లేదన్నారు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications