వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విశాఖపట్నం జిల్లా రోడ్డు ప్రమాదంలో పది మంది దుర్మరణం
మృతులను తూర్పుగోదావరి జిల్లా మండపేట వాసులుగా గుర్తించారు. ప్రమాదంలో గాయపడినవారిని తుని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులు మత్స్యకారులని తెలుస్తోంది. సముద్రంలో వేటకు వెళ్లి తిరిగి వస్తుండగా వారు ఈ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది.
Comments
Story first published: Tuesday, January 11, 2011, 8:45 [IST]