మధ్యంతర ఎన్నికలకే వైయస్ జగన్ ప్లాన్, సబ్బం హరి మాటల ఆంతర్యం

కాంగ్రెసు పరిస్థితి గందరగోళంగా ఉందని, ప్రభుత్వాన్ని కాపాడుకునే పరిస్థితి కనిపించడం లేదని ఆయన అన్నారు. మధ్యంతర ఎన్నికలు వస్తే 294 శాసనసభా స్థానాలకు వైయస్ జగన్ పార్టీ పోటీ చేస్తుందని, అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. వైయస్ జగన్ జలదీక్ష వరకు తాను కాంగ్రెసులోనే ఉంటానని, వైయస్ జగన్ పార్టీ పెట్టగానే తాను కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేస్తానని ఆయన చెప్పారు. కృష్ణా ట్రిబ్యునల్ తీర్పుపై కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరవాలని ఆయన డిమాండ్ చేశారు.
More From
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications