హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ దయాదాక్షిణ్యాలు కాదు, ప్రజల అండతో: మంత్రి శ్రీధర్‌ బాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sridhar Babu
హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెసు ప్రభుత్వం ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి లేదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బుధవారం స్పష్టం చేశారు. మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి దయాదాక్షిణ్యాలపై ప్రభుత్వం లేదన్నారు. ప్రజలతో ఎన్నికయిన ప్రజాస్వామ్య ప్రభుత్వంగా రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఉందని చెప్పారు. పార్టీ గీతను దాటిన వారిపై పార్టీ క్రమశిక్షణా సంఘం చూసుకుంటుందని చెప్పారు.

పార్టీ నేతలు తమ ఇష్టానుసారంగా కాకుండా అధిష్టానం ఆదేశానుసారంగా నడుచుకోవాలని మరో మంత్రి దానం నాగేందర్ బుధవారం అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదని ఆయన చెప్పారు. పార్టీ కోసం అందరూ కృషి చేయాలన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X