వైయస్ జగన్ సాక్షి చానెల్పై వీరప్ప మొయిలీ మండిపాటు

ముఖ్యమంత్రి అభ్యర్థుల పేర్లలో మంత్రి కె. జానా రెడ్డి పేరు కూడా ఉంది. ఇదే వార్తాకథనాన్ని దాదాపు మక్కీకి మక్కీగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి కుమారుడు లోకేష్ సిఇవోగా ఉన్న స్టూడియోఎన్ చానెల్ కూడా ప్రసారం చేసింది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం చెలరేగింది.
ఆ వార్తాకథనంపై మొయిలీ గురువారం సాయంత్రం స్పందించారు. రాష్ట్ర రాజకీయాలపై తమకు పూర్తి అవగాహన ఉందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. రాష్ట్ర రాజకీయాలపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి మార్పు ఉండదని ఆయన స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పనితీరు బాగుందని కితాబు ఇచ్చారు. ఇటు హైదరాబాదులో మంత్రి జానా రెడ్డి ఈ వార్తాకథనం నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. ఆ వార్తాకథనాన్ని ఎందుకు ప్రసారం చేశారో తెలుసునని భేటీ అనంతరం జానా రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి మార్పు వార్తను ఆయన ఖండించారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications