జాతీయ స్థాయిలో మూడో రాజకీయ ప్రత్యామ్నాయానికి దేవెగౌడ పిలుపు
National
oi-Nageshwara
By Nageswara Rao
|
బెంగళూరు:
జాతీయ
స్థాయిలో
మూడో
రాజకీయ
ప్రత్యామ్నాయం
ఏర్పాటుకు
యూపీఏ,
ఎన్డీఏయేతర
పార్టీలు
కలసి
రావాలని
మాజీ
ప్రధాని,
జేడీఎస్
అధ్యక్షుడు
హెచ్.డి
దేవెగౌడ
పిలుపునిచ్చారు.
గురువారం
ఇక్కడ
జరిగిన
ప్లీనరీ
సమావేశంలో
వరుసగా
మూడోసారి
ఆయన
పార్టీ
అధ్యక్షుడిగా
ఏకగ్రీవంగా
ఎన్నికయ్యారు.
అనంతరం
ప్రసంగిస్తూ
కాంగ్రెస్,
బీజేపీలు
ప్రజల
విశ్వాసాన్ని
కోల్పోయినందున
మూడో
ప్రత్యామ్నాయాన్ని
ఏర్పాటు
చేయాల్సిన
ఆవశ్యకత
ఏర్పడిందన్నారు.