చిదంబరం, మన్మోహన్ లతో సిఎం కిరణ్ కుమార్ రెడ్డి భేటీ

మధ్యాహ్నం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని పరిస్థితులను సోనియాకు వివరించారు. సాయంత్రం కేంద్ర రైల్వేశాఖ మంత్రి మమతాబెనర్జీతో సమావేశమవుతారు. రాష్ట్రానికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలని, నిధులు, రైళ్లను కేటాయించాలని ఆమెను కోరనున్నారు. రాత్రి 7 గంటలకు ఆర్థిక శాకఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు.












Click it and Unblock the Notifications