ప్రధాని రాజీనామా చేయాలి: హైదరాబాద్ ధర్నాలో చంద్రబాబు డిమాండ్

2004 వరకు ఏ పన్నులైతే ఉన్నాయో వాటినే ఇప్పుడు అమలు చేస్తే ధరలు అదుపులోకి వస్తాయని తక్షణం దానికి కార్యాచరణ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ధరల నియంత్రణ చేతగాకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పి రాజనామా చేయాలన్నారు. పేదలకు మాయమాటలు చెప్పి వైఎస్ లక్షల కోట్టు దోచుకున్నారన్నారు. పెట్రో ధరలు నియంత్రించే వరకూ పోరాటం ఆగదన్న చంద్రబాబు ఫిబ్రవరి మూడో తేదీ నుంచి జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. అంతకు ముందు చంద్రబాబు సికింద్రాబాదులోని మోండా మార్కెట్లో వ్యాపారులను, నినియోగదారులను కష్టాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి సైకిల్ యాత్ర చేశారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications