వైయస్ జగన్ దీక్షల్లో ముఖ్యమంత్రి పదవి కోసం అర్భాటమే: ఎర్రన్నాయుడు

జగన్ ముఖ్యమంత్రి పదవి కోసం ఆరాటం ఆస్తులు కాపాడుకోవడానికే, మరిన్ని ఆస్తులు రక్షించుకోవడానికా అని ప్రశ్నించారు. జగన్ పోరాటంలో చిత్తశుద్ధి లేదన్నారు. జగన్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు దీక్షలు చేసి ఉంటే ప్రజలు నమ్మేవారని అన్నారు. కానీ ఆయన ఇప్పుడు చేస్తున్న దీక్షలు అధికారం కోసమేనని ప్రజలందరికీ అర్థమవుతున్నాయన్నారు. పెట్రోల ధరలపై పెరుగుదలకు వ్యతిరేకంగా దీక్ష చేసిన జగన్కు పెట్రోలు ధరలు ఎలా పెరుగుతాయో తెలుసునా అని ప్రశ్నించారు.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications