జై బోలో తెలంగాణ అడ్డుకోవద్దంటూ సెన్సారు బోర్డు ఎదుట జెఏసి ధర్నా

జగపతిబాబు ప్రధాన పాత్రలో నటించిన జైభోలో తెలంగాణ చిత్రం ఎవరికీ వ్యతిరేకం కాదని ఆ చిత్ర దర్శకుడు శంకర్ స్పష్టం చేశారు. ఏ ఒక్క ప్రాంతాన్నో వ్యతిరేకిస్తూ చిత్రాన్ని తీయలేదని చెప్పారు. తెలంగాణ చరిత్ర నేపథ్యంలో మాత్రమే తీసిన చిత్రమని చెప్పారు. చిత్రాన్ని ఎవరూ కూడా అడ్డుకోకూడదని ఆయన కోరారు. కాగా సోమవారం చిత్రాన్ని చూసిన సెన్సారు బోర్డులోని నలుగురిలో ముగ్గురు చిత్రం విడుదలకు ఆమోదం తెలుపగా, ఒక సభ్యురాలు మాత్రం విడుదలకు నో చెప్పారు. దీంతో దర్శకులు శంకర్ మంగళవారం ఉదయం నుండి సభ్యులతో చర్చలు జరుపుతున్నారు. సాయంత్రం వరకు చర్చలు జరిగే అవకాశముంది. ఈ చర్చలు విఫలమైతే రివైండ్ కమిటీని ఆశ్రయించే అవకాశం ఉంది.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications