మద్దెలచెర్వు సూరి హత్యకు రెండు నెలల ముందే భాను స్కెచ్?

హత్య జరిగినప్పుడు భాను కిరణ్, మన్మోహన్ కూడా సూరి మృతదేహంతో అపోలో ఆస్పత్రి దాకా వచ్చారని, అన్నను చంపారంటూ అరిచారని, ఎవరో అభిమానులు అనుకున్నారు తప్ప భాను, మన్మోహన్ అని గుర్తించలేకపోయారని ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్లో వార్తాకథనం వచ్చింది. అపోలో ఆస్పత్రి నుంచి కూకట్పల్లి వెళ్లి అక్కడి నుంచి వారిద్దరు సుబ్బయ్యతో కలిసి గుర్గావ్ పారిపోయినట్లు చెబుతున్నారు.
మన్మోహన్, సుబ్బయ్యలను కూడా హతమార్చేందుకు భాను సిద్ధపడినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. మన్మోహన్ను భాను ఓ గదిలో బంధించాడని, అతని భార్య న్యాయవాది శ్రీకాంత్ గౌడ్కు ఫోన్ చేయడంతో సమాచారం పోలీసులకు చేరిందని, దాంతో మన్మోహన్ ఆచూకీని పోలీసులు కనిపెట్టారని అంటున్నారు. సూరి హత్య కేసులో ఆధారాలను పరిశీలిస్తున్నామని డిజిపి అరవింద రావు చెప్పారు.
More From
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications