ఎవరి ఫోటో పెట్టుకొని గెలవలేదు: మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి
అయితే విశ్వాసం పెట్టుకోవాలా వద్దా అనే నిర్ణయం ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. నేను ఎవరికీ విదేయుడిని కాదన్నారు. పార్టీ అధిష్టానానికి మాత్రమే విధేయుడనన్నారు. హైకమాండ్ ఏం చెబితే అది గుడ్డిగా చేస్తానని చెప్పారు. జగన్ అక్రమ ఆస్తులపై తాను ఎవరికీ ఫిర్యాదు చేయదల్చుకోలేదన్నారు. తనకు అసలు అలాంటి ఉద్దేశ్యం లేదన్నారు.
Comments
జెసి దివాకర్ రెడ్డి వైయస్ జగన్ కిరణ్కుమార్ రెడ్డి కాంగ్రెసు హైదరాబాద్ jc diwakar reddy ys jagan kiran kumar reddy congress hyderabad
Story first published: Thursday, January 27, 2011, 17:01 [IST]