రోజా ఐరన్ లెగ్, తెలంగాణకు రాజ్యాంగ రక్షణలు: శంకరరావు
శుక్రవారం గవర్నర్ నరసింహన్ను శంకరరావు కలిశారు. అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తాను గవర్నర్ను మర్యాదపూర్వకంగానే కలిసినట్లు ఆయన తెలిపారు. ఈ భేటీ తర్వాత ఆయన తెలంగాణపై సంచలన ప్రకటన చేశారు. తెలంగాణకు 15 నెలల పాటు రాజ్యాంగ రక్షణలు ఇచ్చే విధానాన్ని అమలు చేస్తుందని, ఆ తర్వాతే తెలంగాణపై ప్రకటన చేస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణ ఖాయంగా వస్తుందని, ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన అన్నారు.
Comments
Story first published: Friday, January 28, 2011, 15:39 [IST]