ఖమ్మం:
ఖమ్మం
జిల్లా
తిరుమలాయపాలెం
వద్ద
ఘోర
రోడ్డు
ప్రమాదం
జరిగింది.
ఆ
ప్రమాందలో
ఒకే
కుటుంబానికి
చెందిన
ఐదుగురు
చనిపోయినట్లుగా
తెలుస్తోంది.
ఖమ్మం
నుండి
వరంగల్కు
ఇండికా
కారులో
ఓ
కుటుంబం
వస్తుంది.
ఖమ్మం
జిల్లాలోని
తిరులాయపాలెం
వద్దకు
వచ్చిన
తర్వాత
కారును
లారీ
ఢీకొట్టింది.
కారు,
లారీ
ఢీ
కారణంగా
కారులో
ప్రయాణిస్తున్న
కుటుంబ
సభ్యులు
ఐదుగురు
చనిపోయిన్లుగా
సమాచారం.
కాగా
వారు
జూలూరుపాడు
మండలం
బేతలపాడు
గ్రామానికి
చెందినవారుగా
తెలుస్తోంది.