విశాఖపట్నంలో భాను అచూకీపై ఆకాశరామన్న లేఖ కలకలం

ఆకాశరామన్న లేఖతో విశాఖపట్నంలో పోలీసులు గస్తీని ముమ్మరం చేశారు. అపార్టుమెంట్లలో సోదాలు నిర్వహించారు. ఆ ఆపార్టుమెంట్లలో కొత్తగా చేరినవారి వివరాలు సేకరించారు. భాను కిరణ్ గతంలో విశాఖపట్నంలో కూడా భూముల సెటిల్మెంట్లు జరిపాడని ఆరోపణలున్నాయి. అయితే, మీడియాను, పోలీసులను తప్పు దారి పట్టించడానికే ఆ ఆకాశ రామన్న లేఖ రాశారని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications